- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సంగం డెయిరీలో అవకతవలు జరిగాయన్న ఆరోపణలతో అరెస్టైన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇదే కేసులో నరేంద్రతో పాటు రిమాండ్లో ఉన్న సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు ఇటీవల కరోనా సోకగా ఆయనకు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే నరేంద్ర జ్వరం, జలుబుతో బాధపడుతుండడంతో ఆయన పరిస్థితిపై ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారి న్యాయవాది ద్వారా కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం ధూళిపాళ్లను ప్రైవేటు ఆసుప్రతికి తరలించి చికిత్స చేయించాలని ఆదేశించింది. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా నరేంద్రకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
Next Story