- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. వైసీపీ నేతల దాడిలో గాయపడిందని ఆరోపిస్తూ మైలవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళను ఆయన పరామర్శించారు. మహిళలు కన్నీరు పెడితే రాష్ట్రానికి అరిష్టమన్నారు. తాము వైసీపీలో చేరకపోతే కుటుంబం మొత్తాన్ని చంపుతామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని బాధిత మహిళ ఆరోపించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.
Next Story