- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిని ముంచడం కోసం సీఎం జగన్ వరద నీటితో ఆటలాడారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వరద నీటి నిర్వహణపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐఎండీ, సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్రం సూచనలను జగన్ సర్కార్ ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. మానవ తప్పిందం వల్లే ఏపీలో వరద కష్టాలు వచ్చాయని, 7వ తేదీన ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తే అధికారులు 16వ తేదీన ప్రజల్లోకి రావడమేంటన్నారు. వరద నీటి నిర్వహణపై కమిటీని ఎందుకు నియమించలేదన్నారు.
Next Story