- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీడీపీ నేత దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ను నిలదీశారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ మైలవరంలో భూముల కొనుగోలు, మెరక పేరుతో వందల కోట్ల అవినీతి… ఆవలో రైతుల నుండి 12 లక్షలకు మీ పార్టీ నేతలు తీసుకొన్న భూమికి నెలలోనే ప్రభుత్వం 59లక్షల చెల్లింపు.. మీ శాసనసభ్యులు, బినామీల దోపిడీ. మైలవరంలోనే కాదు, ఆవలోను సెంటు పట్టా భూములు నీటి ముంపులోనే… మీ ప్రజాప్రతినిధుల దోపిడీపై ఏంచర్యలు తీసుకున్నారు జగన్’ అంటూ దేవినేని ప్రశ్నించారు.
Next Story