- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కేంద్ర ప్రభుత్వం వద్ద పోలవరం డీపీఆర్-2ను ఆమోదించుకోలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. రాష్ట్రంలో అన్ని సాగునీటి ప్రాజెక్టు పనులు ఆపేసి, జగన్ సన్నిహితుల చేస్తున్న ప్రాజెక్టులు మాత్రమే రన్ అవుతున్నాయని విమర్శించారు. తొమ్మిది నెలల్లో ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారో బయటపెట్టాని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి మంత్రి పదవి కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
Next Story