ప్రత్యేక హోదా తాకట్టు : ఉమా

by  |
ప్రత్యేక హోదా తాకట్టు : ఉమా
X

కేంద్ర ప్రభుత్వం వద్ద పోలవరం డీపీఆర్-2ను ఆమోదించుకోలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. రాష్ట్రంలో అన్ని సాగునీటి ప్రాజెక్టు పనులు ఆపేసి, జగన్ సన్నిహితుల చేస్తున్న ప్రాజెక్టులు మాత్రమే రన్ అవుతున్నాయని విమర్శించారు. తొమ్మిది నెలల్లో ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారో బయటపెట్టాని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి మంత్రి పదవి కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed