- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య వివరాలను చంద్రబాబు తెలుసుకున్నారు. అంతేగాకుండా జేసీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇటీవల కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ఓ కేసులో ఆయన కడప జైల్లో ఉన్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
Next Story