మూడు రాజధానుల ఎఫెక్ట్ : ఎమ్మెల్సీ రాజీనామా

by  |
మూడు రాజధానుల ఎఫెక్ట్ : ఎమ్మెల్సీ రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజీనామా చేశారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో నిరసనగా రాజీనామా చేస్తున్నాని పేర్కొన్నారు. అయితే పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తానని తెలిపారు. మండలి ఆమోదించన బిల్లులను గవర్నర్ ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. చట్టసభలకు గౌరవం, విలువ లేకుండాపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed