- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి ఈఎస్ఐ స్కామ్లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ఆయన ఇటీవల కరోనా బారిన కూడా పడ్డారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో అచ్చెన్నాయుడిని పోలీసులు రమేశ్ ఆస్పత్రి నుంచి ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించనున్నారు.
దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై రమేశ్ ఆస్పత్రి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా అచ్చెన్నాయుడిని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు ఆయన్ను ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story