NTR వర్థంతి ఏర్పాట్లలో విషాదం..

by  |
NTR వర్థంతి ఏర్పాట్లలో విషాదం..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎన్టీయార్ వర్ధంతి సందర్భంగా తీవ్ర విషాదం నెలకొంది. వర్ధంతి నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా జెండాలు పెడుతున్న సమయంలో విద్యుద్ఘాతానికి గురై ఒకరు మృతి చెందారు. అతనికి కాపాడేందుకు యత్నించిన మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

ఈ ఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలం చామంతపూడిలో సోమవారం ఉదయం నెలకొంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.



Next Story

Most Viewed