- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణాయపాలెం రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. అందుకు కారణమైన మంగళగిరి డీఎస్పీ దుర్గా ప్రసాదును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం గుంటూరు జిల్లా జైలు వద్ద టీడీపీ, సీపీఐ, అమరావతి జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. అమరావతి రైతులకు వ్యతిరేకంగా ఒక ఫిర్యాదుతో పోలీసులు ఈ దురాగతానికి పాల్పడటం దారుణమన్నారు. నిబంధనలు, విచారణలతో సంబంధంలేకుండా అరెస్టులు చేయడమేంటని ప్రశ్నించారు.
Next Story