- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారిని మనుషుల్లా చూడండి: చంద్రబాబు
<p>దిశ, వెబ్డెస్క్: విజయనగరం జిల్లాలో కరోనా మృతదేహాలను చెత్త వాహనంలో తరలించడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ఇది భయంకరమైన ఘటన అని ఆయన అన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఇలా చేయడం ద్వారా వ్యాధి మరింత వ్యాప్తి అయ్యే అవకాశం ఉందన్నారు. కరోనాతో మృతి చెందిన వారిని ప్రభుత్వం కనీసం మనుషులలాగా అయిన ఎందుకు చూడటం లేదని చంద్రబాబు ప్రశ్నించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: విజయనగరం జిల్లాలో కరోనా మృతదేహాలను చెత్త వాహనంలో తరలించడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ఇది భయంకరమైన ఘటన అని ఆయన అన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఇలా చేయడం ద్వారా వ్యాధి మరింత వ్యాప్తి అయ్యే అవకాశం ఉందన్నారు. కరోనాతో మృతి చెందిన వారిని ప్రభుత్వం కనీసం మనుషులలాగా అయిన ఎందుకు చూడటం లేదని చంద్రబాబు ప్రశ్నించారు.
Next Story






