- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: విజయనగరం జిల్లాలో కరోనా మృతదేహాలను చెత్త వాహనంలో తరలించడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ఇది భయంకరమైన ఘటన అని ఆయన అన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఇలా చేయడం ద్వారా వ్యాధి మరింత వ్యాప్తి అయ్యే అవకాశం ఉందన్నారు. కరోనాతో మృతి చెందిన వారిని ప్రభుత్వం కనీసం మనుషులలాగా అయిన ఎందుకు చూడటం లేదని చంద్రబాబు ప్రశ్నించారు.
Next Story