ఈ ఘటన అత్యంత విషాదకరం: చంద్రబాబు

by  |
ఈ ఘటన అత్యంత విషాదకరం: చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 9 మంది మృతి చెందడం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, గాయాల పాలైన వారికి అత్యున్నత వైద్యం అందించాలని కోరుతున్నాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed