- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పారు. శిరోముండనం ఘటన మరువకముందే… చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల బెదిరింపులకు భయపడి దళిత యువకుడు ఓం ప్రతాప్ ఆత్మహత్యకు పాల్పడ్డారని గుర్తు చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రాణాలు తీసుకునేంతగా వేధిస్తారా? అంటూ లేఖలో ప్రశ్నించారు. ఇదేనా ప్రజాస్వామ్యం? వైసీపీ నాయకులకు పోలీసులు వత్తాసు పలకడం వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓం ప్రతాప్ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని, అతని కాల్ లిస్ట్ను పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు.
Next Story