- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉండటంతో తమిళనాడు హెల్త్ మినిస్టర్ విజయభాస్కర్ ఎంజీఎం ఆస్పత్రికి రానున్నారు. బాలు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులకు పలు సూచనలు చేయనున్నారు. కాగా బాలు అభిమానులు పెద్దఎత్తున ఎంజీఎంకు తరలివచ్చారు. ఇప్పటికే డైరెక్టర్ భారతీరావు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకుని పరిస్థితులు తెలుసుకున్నారు.
Next Story