- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో శాసనసభ ఎన్నికల పోలింగ్ మొదలయింది. ఉదయం నుండి అందరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక సెలెబ్రెటీలు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ ల వద్ద క్యూ కట్టారు. ఇప్పటికే రజినీకాంత్, కమల హాసన్ లాంటి ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా తమిళ్ హీరో విజయ్ విన్నూతంగా సైకిల్ పై పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటు వేయడం గమనార్హం. చెన్నైలోని నీలాంకరైలో గల ఓ పోలింగ్ కేంద్రానికి విజయ్ తన ఇంటి నుంచి సైకిల్పై వచ్చారు. అనంతరం క్యూలైన్లో నిల్చుని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక తమ అభిమాన హీరో నిరాడంబరంగా సైకిల్ పై వచ్చి ఓటుహక్కును వినియోగించుకోవడంపై తళపతి అభిమానులు ఫిదా అవుతున్నారు.
Next Story