- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి మోడీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ రాశారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు సరిపడే అత్యవసర మెడిసిన్ను అందించాలని మోడీని కోరారు. బ్లాక్ ఫంగస్ను ఆయుష్మాన్ భారత్ పథకంలో చేర్చాలని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే.. బ్లాక్ ఫంగస్ బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని సోనియా గాంధీ కోరారు.
Next Story