- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: నల్లగొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కట్టంగూరు మండలం మల్లారం గ్రామ శివారులో మండల కేంద్రానికి చెందిన ఫొటో గ్రాఫర్ మేకల హరికృష్ణ(23) అనుమానస్పదంగా మృతిచెందాడు. మల్లారం గ్రామ శివారులో ఎస్ఎల్బీసీ కాలువ పక్కన ఉన్న వ్యవసాయ పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గమనించిన స్థానికులు మృత్తిడి అన్న మేకల హరిబాబుకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story