ఫొటో గ్రాఫర్ అనుమానస్పద మృతి

by  |
ఫొటో గ్రాఫర్ అనుమానస్పద మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కట్టంగూరు మండలం మల్లారం గ్రామ శివారులో మండల కేంద్రానికి చెందిన ఫొటో గ్రాఫర్ మేకల హరికృష్ణ(23) అనుమానస్పదంగా మృతిచెందాడు. మల్లారం గ్రామ శివారులో ఎస్‌ఎల్‌బీసీ కాలువ పక్కన ఉన్న వ్యవసాయ పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గమనించిన స్థానికులు మృత్తిడి అన్న మేకల హరిబాబుకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.



Next Story

Most Viewed