పంచాయతీ సెక్రటరీల సస్పెన్షన్‌

by  |
పంచాయతీ సెక్రటరీల సస్పెన్షన్‌
X

దిశ, వెబ్‎డెస్క్: విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన పంచాయతీ సెక్రటరీలకు సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన నాగర్‎కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వ్యవసాయేతర ఆస్తుల ఆన్‎లైన్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఇద్దరు పంచాయతీ సెక్రటరీలను కలెక్టర్ యాస్మిన్ భాష విధుల నుంచి సస్పెండ్ చేశారు. జిల్లాలోని తెలకపల్లి మండలం అనంతసాగర్ పంచాయతీ కార్యదర్శి లింగమయ్య, తిమ్మాజిపేట మండలం రాళ్ల చెరువు తండా పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‎ను విధుల నుంచి తొలగించారు.


Next Story

Most Viewed