- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కృష్ణా జిల్లాలో తీరని విషాదం నెలకొంది. కల్వర్టును ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన జిల్లాలోని విప్పన్నపేట వద్ద సోమవారం వెలుగులోకి వచ్చింది.
మృతులు కృష్ణాజిల్లా ఈదరకు చెందిన చిన్నారి మీనాక్షి, దంపతులు చిన్నస్వామి, తిరుతమ్మగా గుర్తించారు. వీరు స్క్రాప్ సామన్లు కొనుగోలు చేసే వ్యక్తులుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్ప పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story