- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఏ విషయం అయినా డిఫరెంట్ గా ఆలోచిస్తాడు. ఎప్పుడూ సరికొత్త విషయాన్ని తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు వాయిదా పడడంతో… లాక్ డౌన్ టైమ్ ను కొత్త కొత్త విషయాలు తెలుసుకునేందుకు యూజ్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే తనకు కంప్యూటర్ గేమింగ్ అంటే చాలా ఇష్టమని… దాని వెనుకున్న భాషను నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అని చెప్పాడు. దీని కోసం కొన్ని వారాలుగా కోడింగ్ నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను అని చెప్పాడు సుశాంత్. ఈ ప్రాసెస్ నాకు చాలా బాగా నచ్చిందని తెలిపాడు.
కాగా సుశాంత్ ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత పవిత్ర రిష్తా సీరియల్ ద్వారా నటుడిగా మారిన సుశాంత్… కై పో చె సినిమా ద్వారా 2013 లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
Next Story