- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరో సుశాంత్ కేసులో ఈడీ ముందు నటి రియా నేడు హాజరయ్యారు. ఆమెతోపాటు సోదరుడు, తండ్రి కూడా ఈడీ ఎదుట హాజరయ్యారు. రియా అకౌంట్ నుంచి రూ. 15 కోట్ల నిధుల బదిలీపై అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. కాగా, సుశాంత్ కేసు గత కొద్ది రోజుల నుంచి పలు మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ ది హత్యా లేక ఆత్మహత్య అనేదానిపై అధికారులు దృష్టి సారించారు. వేచి చూడాలి చివరకు వాస్తవం ఏంటనేది తెలిసేందుకు.
Next Story