- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీపై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరిగింది. డేటాను ఇతర కంపెనీలతో వాట్సప్ పంచుకుంటోందని అందుకే వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీని సవాల్ చేస్తున్నట్టు పిటిషనర్ తెలిపారు. దీంతో ఫేస్బుక్, వాట్సప్ కంపెనీలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రజల గోప్యతను పరిరక్షించాలని ఈ సందర్బంగా ధర్మాసనం అభిప్రాయ పడింది. ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని ఫేస్బుక్, వాట్సప్ సంస్థలను సుప్రీం కోర్టు ఆదేశించింది. 4 వారాల్లోగా రెండు సంస్థలు ఈ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
Next Story