మీకు ఈ విషయం తెలుసా..?

by  |
మీకు ఈ విషయం తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు కార్యకలాపాలకు సంబంధించి తాజా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. లాక్ డౌన్ సమయంలో అత్యవసర కేసులనే విచారించిన సుప్రీంకోర్టు నేటి నుంచి జూన్ 19 వరకు అన్ని కేసులను విచారించనున్నది. వాటిని వీడియో, ఆడియో లింకుల ద్వారా విచారించనున్నది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మార్గదర్శకాలను విడుదల చేసింది. అదే విధంగా వేసవి సెలవులను 5 వారాలపాటు వాయిదా వేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed