- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: అపార సంపదకు కేంద్రం, దేశంలోనే మిస్టరీగా నిలిచిన తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ట్రావెన్కోర్ రాజకుటుంబానికి వఅనుకూలంగా తీర్పు నిచ్చింది. పద్మనాభస్వామి ఆలయం పూర్తి బాధ్యతలు రాజకుటుంబానికే అప్పగించింది. ఆలయంపై ట్రావెన్కోర్ రాజకుటుంబానికి హక్కులుంటాయని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. ఈ నేపథ్యంలోనే త్రివేండ్రం జడ్జి ఆధ్వర్యంలో ఓ కమిటీని కూడా నియమించింది.
Next Story