- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : సుప్రీం కోర్టు ఉన్నత న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వరుస పర్యటనలు కంటిన్యూ అవుతున్నాయి. రేపు (శుక్రవారం) ఉదయం 8.45 గంటలకు చీఫ్ జస్టిస్ దంపతులు శ్రీశైలం వెళ్లనున్నారు. ఉదయం 10.30 గంటలకు మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఎన్వీ రమణ దంపతులు సందర్శించుకోనున్నట్లు సమాచారం. కాగా, ఇటీవల తిరుమల, యాదాద్రి ఆలయాలను కూడా జస్టిస్ రమణ దంపతులు సందర్శించిన విషయం తెలిసిందే.
Next Story