- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : గణతంత్ర వేడుకల సందర్భంగా కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ విధ్వంసానికి దారి తీసిన విషయం తెలిసిందే.ఈ ఘటనల్లో ఓ యువరైతు ట్రాక్టర్ తిరగబడి మరణించగా.. భారీ కేడ్లను తొలగించేందుకు రైతులు ప్రయత్నించే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు కర్రలు, కత్తులు, రాడ్లతో పోలీసులపై దాడికి యత్నించగా పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ ఘటనలో 200 మంది పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. కాగా, రైతుల ట్రాక్టర్ల ర్యాలీలో జరిగిన హింసపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.జస్టిస్ ఎస్ ఏ బోబ్డె నేతృత్వంలోని ధర్మానం విచారణ అనంతరం తీర్పు వెలువరించనున్నట్లు తెలుస్తోంది.
Next Story