- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దుబయ్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. కీలక మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై అద్భుత విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో చేధించింది. మ్యాచ్ అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డెవిడ్ వార్నర్ మాట్లాడుతూ.. ‘ఇది జట్టుకు సమిష్టి విజయం. బౌలర్లు ముందుగా రాజస్థాన్ బ్యాట్స్మెన్ను కట్టడి చేయగలిగారు. బ్యాటింగ్లో కాస్త తడబడినా మనీష్, విజయ్ల ప్రదర్శన అద్బుతంగా ఉంది. వారి కష్టానికి తగిన ఫలితం లభించింది. కీలక సమయంలో మిడిల్ ఆర్డర్ కుదురుకోవడం సంతోషంగా ఉంది. ఇన్నాళ్లూ పెద్దగా అవకాశాలు రాలేవు. వచ్చినదాన్ని వాళ్లు ఉపయోగించుకున్నారు. మా డెత్ ఓవర్ బౌలింగ్ కూడా మెరుగుపడింది.’ అని వార్నర్ వెల్లడించారు.
Next Story