- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ కార్యాలయాల ఉద్యోగులు ఈనెల13, 14 తేదీల్లోనూ డ్యూటీలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా తేదీల్లో రెండో శనివారం, ఆదివారం సాధారణ సెలవులు అయినప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయన్నారు. అధికారులు, సిబ్బంది ఈ ఆదేశాలను తప్పక పాటించాలని, నిర్దేశిత రోజుల్లో గైర్హాజరైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story