ఇవాళ్టి నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు

by  |
ఇవాళ్టి నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు
X

ఢిల్లీ: దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఇవాళ్టి నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 19 నుంచి జులై 5వ తేదీ వరకూ సెలవులు ప్రకటించబడ్డాయి. తిరిగి జులై 6వ తేదీ నుంచి యథావిధిగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణ నిమిత్తం ప్రత్యేక ధర్మాసనాలను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story