- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మెదక్:
దుబ్బాకలో సుజాత గెలుపు మహిళల గెలుపుగా చరిత్రలో నిలుస్తుందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాకలో ఏర్పాటు చేసిన మహిళా బహిరంగ సభకు మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… చింతమడకలో పుట్టి.. దుబ్బాకలో చదువుకున్న కేసీఆర్ కు దుబ్బాక పైన ప్రేమ ఉంటంది కానీ.. పరాయి నాయకులకు ప్రేమ ఉంటాదా అని హరీశ్ రావు అన్నారు. ఈ విషయాన్ని దుబ్బాక మహిళలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. బీజేపీ వాళ్లు ఏమని ప్రచారం చేస్తారని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ మీటర్లు పెడతామని ఓట్లు అడుగుతారా ? విదేశీ మక్కలు తెచ్చి రైతుల పొట్టలు కొడతామని అడుగుతారా అని ప్రశ్నించారు.
Next Story