- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మానకొండూరు: ఆన్లైన్ బెట్టింగ్ మోజులో యువత భవిత నాశనం అవుతోంది. బెట్టింగ్లో డబ్బులు పొగొట్టుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్కు చెందిన శివనాధుని నితీష్ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లో డబ్బులు పొగొట్టుకున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన నితీష్ అల్గునూరు కాకతీయ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.
Next Story