- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశవాజేడు: మద్యం మత్తులో ఓ యువకుడు కత్తితో పీక కోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు గ్రామంలో చోటు చేసుకుంది.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరూరు గ్రామానికి చెందిన అరికిళ్ళ లోకనాథం అనే యువకుడు గత కొద్ది సంవత్సరాలుగా మద్యానికి బానిస అయ్యాడు. అయితే సోమవారం రాత్రి ఇంటి దగ్గర ఎవరూలేని సమయంలో విపరీతంగా మద్యం సేవించి, మద్యం మత్తులో కత్తితో తన పీక కోసుకున్నాడు. ఇక రాత్రి ఎవరూ చూడక పోవడంతో తీవ్ర రక్తస్రావం అయింది. అయితే ఉదయాన్నే ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యలు పేరూరు వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం 108 సహాయంతో ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు.
Next Story