- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గత రెండేండ్ల క్రితం అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చాడు. మంగళవారం ప్రీతి కుటుంబసభ్యులు సీఎం జగన్ను కలిశారు. మిస్టరీగా మిగిలిపోయిన ఈ కేసును సీబీఐకి అప్పగిస్తామని, కుటుంబాన్ని ఆదుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. మరోసారి ప్రీతి కుటుంబాన్ని తన వద్దకు తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా ఇటీవలే సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని జనసేన అధినేత పవన్కళ్యాణ్ కర్నూలో భారీ ర్యాలీ తీసి, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Next Story