- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తాడేపల్లిలోని ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్ద దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమను ఆదుకోవాలంటూ కృష్ణా జిల్లా పెద్ద అవుటుపల్లికి చెందిన సురేశ్, సరస్వతి దంపతులు జగన్ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ కరోనా ప్రభావం క్రమంలో పోలీసులు జగన్ను కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు.
దీంతో పెట్రోలో పోసుకుని దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకుని తాడేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
Next Story