- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాలు పల్లెల్లో మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. ప్రజా ప్రతినిధులంతా ఈ మాస్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో హోం మంత్రి సుచరిత ఉచిత మాస్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని తెలిపారు. మాస్కులను వినియోగించిన తరువాత జాగ్రత్తగా వాటిని నిర్మూలించాలని లేని పక్షంలో అవే రోగాలను మోసుకొచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. అనంతరం ఆమె మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Tags: sucharita, guntur, ap, free mask supply, corona
Next Story