జనవరి 1న మరోసారి సీడెస్కో నిపుణుల కమిటీ భేటీ..

by  |
జనవరి 1న మరోసారి సీడెస్కో నిపుణుల కమిటీ భేటీ..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో అత్యవసర కరోనా వ్యాక్సిన్ వినియోగంపై సీడెస్కో (CDSCO) సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌లోని (SEC) సబ్జెక్ట్ ఎక్సపర్ట్ నిపుణులు జనవరి-1న మరోసారి భేటీ కానున్నారు. డిసెంబర్-30న ఇదివరకే ఒకసారి నిపుణులు భేటీ కాగా వ్యాక్సిన్ వాడకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే మరోసారి భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్ (EUA) సూచన మేరకు ఫైజర్, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) మరియు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ వినియోగానికి సంబంధించి నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకోనుంది.



Next Story

Most Viewed