- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ :
ఒంగోలులో జరిగిన ఓ అమానవీయ ఘటన బుధవారం వెలుగులోకివచ్చింది. ఇదివరకే తల్లితో సహజీవనం చేస్తున్న సుభాని అనే వ్యక్తి .. ఆమె ఇంట్లో లేని సమయంలో కూతురుపై కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని ఒంగోలు అర్థవీడులో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. గోపాల్నగర్కు చెందిన
సుభాని అనే వ్యక్తి అర్ధవీడులోని స్థానిక కళాశాలలో పనిచేస్తున్న మహిళతో కొన్నాళ్లుగా సహజీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో ఓరోజు మహిళ ఇంట్లో లేని సమయం చూసి ఆమె కూతురుపై లైంగిక దాడి చేశాడు. అయితే, ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పినా ఆమె పట్టించుకోలేదు. దీంతో భయపడిన బాధితురాలు కొన్నిరోజులు అమ్మమ్మ వద్ద తలదాచుకుంది. చివరకు తనకు న్యాయం చేయాడమే కాకుండా రక్షణ కల్పించాలంటూ స్థానిక దిశ పోలీస్స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.