- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్:
మలక్ పేట్ ముసారాంబాగ్లో భారీ మోసం చోటు చేసకుంది. విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్స్ ఇచ్చి మలక్ పేటలోని ప్లయర్స్ ఏవియేషన్ అకాడమీ మోసం చేసింది. ట్రైనింగ్, జాబ్ పేరిట ఒక్కో విద్యార్థి నుంచి రూ. 90వేలు అకాడమీ వసూలు చేసింది. అయితే అకాడమికి రిజిస్ట్రేషన్ లేదన్న విషయాన్ని విద్యార్థులు ఆలస్యంగా తెలుసుకున్నారు. ఈలోగా ఏవియేషన్ అకాడమీ బోర్డు తిప్పేసింది. దీంతో పోలీసులకు సుమారు 200 మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారు.
Next Story