- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాకు మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా జిల్లాలో పోలీసులు పలువురిని ముందస్తు అరెస్టు చేశారు. ఆదివారం నుండే విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలను అనుమతి లేనివి మూసివేయాలని, అదే విధంగా ఆన్ లైన్ క్లాసుల పేరుతో ప్రైవేటు పాఠశాలల దోపిడీని అరికట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వీటిని పరిష్కరించకపోతే మంత్రి కేటీఆర్ను అడ్డుకుంటామని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని ముందస్తు అరెస్ట్ చేశారు.
Next Story