రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి…

by  |
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి…
X

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం వద్ద చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో తొమ్మిదో తరగతికి చెందిన పెంచకుమార్ అనే విద్యార్థి మృతిచెందాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.


Next Story

Most Viewed