- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వరంగల్: ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట్ గ్రామ శివారు తహారాపూర్లో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లిన నాగరాజు (17) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. అటువైపు వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సహకారంతో మృతదేహాన్ని బయటకుతీశారు.
Tags: student died, swim, agriculture well, accidental, lockdown
Next Story