- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
డీమార్డ్ దగ్గర విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్లోని వనస్థలిపురంలో జరిగింది. వివరాళ్లోకి వెళితే.. స్నేహితులతో కలిసి రాత్రి షాపింగ్కు వెళ్లిన సతీష్కు, డీమార్ట్ సెక్యూరిటీకి మధ్య వివాదం జరిగింది. దీంతో ఇరువురు పోట్లాడుకున్నారు. సెక్యూరిటీ కొట్టిన దెబ్బల వల్లే తమ కుమారుడు మృతిచెందాడని సతీష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హయత్నగర్లోని శ్రీచైతన్య కాలేజీలో సతీశ్ ఇంటర్ చదువుతున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story