ఫోన్ కొనివ్వలేదని… విద్యార్థి ఆత్మహత్య

by  |
ఫోన్ కొనివ్వలేదని… విద్యార్థి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిర్మాలపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు సెల్‌ఫోన్ కొనివ్వలేదని తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి రఘుప్రసాద్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.



Next Story

Most Viewed