- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: స్కూల్లో ప్రిన్సిపాల్ మందలించారని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. యూనిఫాం లేకుండా స్కూల్కు వచ్చాడని ప్రిన్సిపాల్ తొమ్మిదో తరగతి చదువుతున్న సాంబశివరావును మందలించాడు. దీంతో గురువారం సాంబశివరావు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్కూల్ ప్రిన్సిపాల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story