- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రిన్సిపాల్ మందలించారని విద్యార్థి సూసైడ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: స్కూల్లో ప్రిన్సిపాల్ మందలించారని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. యూనిఫాం లేకుండా స్కూల్కు వచ్చాడని ప్రిన్సిపాల్ తొమ్మిదో తరగతి చదువుతున్న సాంబశివరావును మందలించాడు. దీంతో గురువారం సాంబశివరావు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్కూల్ ప్రిన్సిపాల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: స్కూల్లో ప్రిన్సిపాల్ మందలించారని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. యూనిఫాం లేకుండా స్కూల్కు వచ్చాడని ప్రిన్సిపాల్ తొమ్మిదో తరగతి చదువుతున్న సాంబశివరావును మందలించాడు. దీంతో గురువారం సాంబశివరావు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్కూల్ ప్రిన్సిపాల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






