- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలంలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. మండలంలోని పూళ్ల గ్రామంలో ఏలూరు తరహా వింత వ్యాధి లక్షణాలతో పలువురు అస్వస్థత పాలవుతున్నారు. గత రెండు రోజులుగా 10 మంది అనారోగ్యం పాలయ్యారు. బాధితుల్లో పలువురికి మూర్ఛ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒక్క సారిగా బాధితులు కింద పడిపోతున్నారు. ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు.
Next Story