- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా స్టీఫెన్ రవీంద్ర నియామకమయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రవీంద్రను ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్గా తెచ్చేందుకు సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఏపీ సర్కార్ విజ్ఞప్తిని కొన్ని రోజులుగా పక్కన పెడుతూ వచ్చిన కేంద్రం.. జగన్ ఢిల్లీ పర్యటన అనంతరం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Next Story