కాశీబుగ్గలో నీట మునిగిన విద్యార్థి..

by  |
కాశీబుగ్గలో నీట మునిగిన విద్యార్థి..
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని మీర్‌పేట శివనారాయణపురం కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. కాశీబుగ్గ కోనేరులో స్విమ్మింగ్ చేసేందుకు వెళ్లిన పదోతరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Next Story

Most Viewed