ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని మంత్రి వినతి

by  |
ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని మంత్రి వినతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: వానకాలం పంటలకై శ్రీరాం సాగర్ ప్రాజేక్టు నుంచి ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు నీటిని విడుదల చేయాలని రాష్ర్ట ఆటనీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అదికారులను కోరారు. ఈ మేరకు బుధవారం అధికారులకు తెలియజేశారు. దీంతో సరస్వతి కెనాల్ ద్వారా ఈ నెల 24న నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్టు ఎస్ఈ వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పరిధిలోని సరస్వతి కాలువ పరివాహక ప్రాంతాల రైతులు కాలువలోని మోటార్లు, పంపుసెట్లను తోలగించుకోవాలని ఆయన సూచించారు.

Next Story

Most Viewed