- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: వానకాలం పంటలకై శ్రీరాం సాగర్ ప్రాజేక్టు నుంచి ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు నీటిని విడుదల చేయాలని రాష్ర్ట ఆటనీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అదికారులను కోరారు. ఈ మేరకు బుధవారం అధికారులకు తెలియజేశారు. దీంతో సరస్వతి కెనాల్ ద్వారా ఈ నెల 24న నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్టు ఎస్ఈ వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పరిధిలోని సరస్వతి కాలువ పరివాహక ప్రాంతాల రైతులు కాలువలోని మోటార్లు, పంపుసెట్లను తోలగించుకోవాలని ఆయన సూచించారు.
Next Story