కరోనాతో శ్రీశైలం ఆలయ ఉద్యోగి మృతి

by  |
కరోనాతో శ్రీశైలం ఆలయ ఉద్యోగి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ పవిత్రమైన దేవస్థానాల్లో కూడా విజృంభిస్తోంది. ఇప్పటికే తిరుపతి ఆలయంలో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏకంగా అర్చకులకే పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళనకరంగా మారింది. అయితే, శ్రీశైలం ఆలయంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన ఓ తాత్కాలిక ఉద్యోగి మరణించాడు. ఇటీవల వైరస్ సోకడంతో తన స్వగ్రామానికి (ఏలూరు)కు వెళ్లాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో క్వారంటైన్‌లో ఉంటూ వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు. అయితే, పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు.

Next Story