- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా వైరస్ పవిత్రమైన దేవస్థానాల్లో కూడా విజృంభిస్తోంది. ఇప్పటికే తిరుపతి ఆలయంలో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏకంగా అర్చకులకే పాజిటివ్గా నిర్ధారణ కావడం ఆందోళనకరంగా మారింది. అయితే, శ్రీశైలం ఆలయంలో కరోనా పాజిటివ్ వచ్చిన ఓ తాత్కాలిక ఉద్యోగి మరణించాడు. ఇటీవల వైరస్ సోకడంతో తన స్వగ్రామానికి (ఏలూరు)కు వెళ్లాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో క్వారంటైన్లో ఉంటూ వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు. అయితే, పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు.
Next Story