- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: గత కొద్ది కాలంగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసి.. తాను, తన కుమారుడు దొంగలంటూ వ్యాఖ్యానించి.. కేంద్ర బలగాలతో భద్రత కావాలంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయడంపై ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి శ్రీరంగనాథరాజు స్పందించారు. రఘురామకృష్ణం రాజు నియోజక వర్గానికి వస్తే ప్రోటోకాల్ ప్రకారం భద్రత ఏర్పాటు చేస్తామని తెలిపారు. 15 లక్షల మంది ప్రజల ప్రతినిధి అయిన ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని ఆయన అన్నారు. ఆయన ప్రాణహాని ఉందనడం ఆశ్చర్యకరమన్న మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా ఫ్యాక్షన్ ఏరియా కాదన్న విషయం గుర్తించాలని సూచించారు.
Next Story